ఇండోర్: దేశవ్యాప్తంగా 40,000 పైచిలుకు వై-ఫై హాట్స్పాట్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. 4జీ సర్వీసులు అందించేందుకు కావల్సిన స్పెక్ట్రం తమ వద్ద లేదని, దీంతో ప్రత్యామ్నాయంగా వై-ఫై హాట్స్పాట్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సర్వీసులు 4జీ కన్నా వేగంగా ఉంటాయన్నారు. ఈ స్కీము కింద ప్రస్తుతం 500 హాట్స్పాట్స్ను నెలకొల్పామని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటిని 2,500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని శ్రీవాస్తవ తెలిపారు.
ఇక, టెలికం సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రూ. 5,500 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 25,000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆరోగ్యానికి హానికరమైన రేడియేషన్ వస్తుందనే అపోహతో మొబైల్ టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకత వస్తుండటం వల్ల కూడా కాల్ డ్రాప్ సమస్య తీవ్రమవుతుండటానికి కారణమన్నారు.
40వేల వైఫై హాట్స్పాట్స్: బీఎస్ఎన్ఎల్
Published Tue, Jan 5 2016 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement