ఇన్ఫీనియమ్ గ్రాఫైట్@ రూ.10,499
న్యూఢిల్లీ: వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ సంస్థ సైగలతో నియంత్రించే కొత్త స్మార్ట్ఫోన్, ఇన్ఫీనియమ్ గ్రాఫైట్ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది.ధర రూ.10,499. ఆటో ఆన్సర్, ఆటో స్విచ్ స్పీకర్, రివర్సల్ సెలైన్స్ ఫీచర్లతో పాటు టచ్ గెశ్చర్ అవేక్ ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 4.7 అంగుళాల డిస్ప్లే, 1.3 గిగా హెర్ట్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా(88 డిగ్రీల కోణంలో ఫొటోలు తీసుకోవచ్చు) 1800 ఎంఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. ఏ యూజరైనా తన సొంత సైగలు నాలుగింటిని సెట్ చేసుకోవచ్చని పేర్కొంది.
సైగలతో నియంత్రించే స్మార్ట్ఫోన్
Published Fri, Oct 17 2014 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కలసిన చేతులు.. కలవని మనసులు
యువత.. నవ జనత
శిక్షణలో నేర్పించే అంశాలు
విధులకు హాజరు కాకపోతే క్రమశిక్షణ చర్యలు
3.2 కిలోల వెండి తొడుగు సమర్పణ
ఓటర్ల చైతన్యంతో ప్రజాస్వామ్యం బలోపేతం
ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కృష్ణావర్సిటీలో శరవేగంగా భవనాల నిర్మాణ పనులు
చల్లబడ్డ వాతావరణం
యువత.. నవ జనత
తప్పక చదవండి
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
Advertisement