2016కల్లా అమెరికాను వెనక్కినెట్టే చాన్స్
ఈమార్కెటీర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: భారత్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరుగా ఉన్నాయి. 2016 కల్లా అమెరికాను తోసిరాజని స్మార్ట్ఫోన్లకు రెండో అతి పెద్ద మార్కెట్గా భారత్ అవతరించనున్నది. కంపెనీలు అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించడమే దీనికి కారణమని ప్రముఖ రీసెర్చ్ సంస్థ, ఈమార్కెటీర్ పేర్కొంది.
ఈ సంస్థ వెలడించిన వివరాల ప్రకారం...,
వృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2016 కల్లా స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య 200 కోట్లను దాటనున్నది.
భారత్లో 2016 నాటికి స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లకు పెరుగుతుంది. దీంతో అమెరికాను తోసిరాజని భారత్ రెండో అతి పెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా అవతరిస్తుంది.
అతి పెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా చైనా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుంది. 62.47 కోట్ల మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులతో చైనా మొదటిస్థానంలో ఉంటుంది. ఆ తర్వాత స్థానాల్లో భారత్(20 కోట్లు), అమెరికా(19.8 కోట్లు), రష్యా (6.5 కోట్లు), జపాన్(6.1 కోట్లు)లు ఉంటాయి.
వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్లను వినియోగించే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో పావువంతు కంటే ఎక్కువగానే ఉండనున్నది. ఇది 2018 కల్లా మొత్తం ప్రపంచ జనాభాలో మూడో వంతుకు పెరగనున్నది.
2015లో 191 కోట్లుగా ఉండే స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య 2016లో 13 శాతం వృద్ధితో 216 కోట్లకు, పెరగనున్నది.
రెండో అతి పెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా భారత్!
Published Tue, Dec 23 2014 12:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement