న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ కొనసాగింపుపై జరగనున్న బ్రిటన్లో ప్రజాభిప్రాయ పరిసర పరిణామాలను గమనిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసకున్నామని తెలిపారు. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగితే.. తదనంతర పరిణామాలకు భారతదేశం సిద్ధంగా ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. దీనిపై గురువారం కీలకమైన ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో బ్రిటన్ లో చోటు చేసుకోబోయే పరిణామాలను గమనిస్తామని.. దీనికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కీలమైన భారత్ పై మొత్తం ట్రెండ్ ప్రభావం చూపే అవకాశం ఉందని, భారీ హెచ్చు తగ్గులు, ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశం ఉందని, తగిన చర్చలుతీసుకోవాల్సిందిగా గ్లోబల్ ఫండ్ మేనేజర్లు ప్రభుత్వాన్ని కోరినట్టు అసోచామ్ రిపోర్టు చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే బ్రిటన్ లోనే పెట్టుబడులతో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలోమూడవది ఇండియా. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్ భారతీయ కంపెనీలకు కీలకమైంది. వ్యక్తిగత దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యంలో బ్రిటన్ 12 వ స్థానంలో ఉంది. భారతదేశం ..వాణిజ్య మిగులును అనుభవిస్తున్న 25 దేశాల్లో ఏడవస్థానంలో ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల నివేదిక ప్రకారం బ్రిటన్ తో భారతదేశ వర్తకంలో 2015-16 ఆర్థిక సంవ్సతరంలో 8,83 బిలియన్ ఎగుమతులు , 5.19 డాలర్ల దిగుమతులను కలిగింది. ఫిక్కీ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ప్రభావం భారత వ్యాపారాలకు గణనీయమైన అనిశ్చితి, బహుశా పెట్టుబడులు, ఆ దేశానికి నిపుణుల తరలింపు పై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. అటు ఈ రిఫరెండం నేపథ్యంలో మార్కెట్లు భారతదేశం నెర్వస్ గా ఉన్నాయి.
బ్రెగ్జిట్ పరిణామాలకు సిద్ధం -ఆర్థిక శాఖ
Published Thu, Jun 23 2016 11:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement