Sakshi News home page

మలబార్ స్పెషల్ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్

Published Wed, Apr 27 2016 1:34 AM

అక్షయ తృతీయ స్పెషల్ జువెలరీ కలెక్షన్‌ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ హిందీ నటి కరీనా కపూర్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్

హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అక్షయ తృతీయ స్పెషల్ జువెలరీ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కలెక్షన్‌ను ఇటీవలనే కరీనా కపూర్ ఆవిష్కరించారని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక ధరలు, ఆఫర్లతో ఈ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నామని పేర్కొంది. అక్షయ తృతీయ కొనుగోళ్లపై వినియోగదారులు వెండిని ఉచి తంగా పొందవచ్చని వివరించింది. ముందస్తుగా బుకింగ్ చేసుకునే ఆప్షన్ ద్వారా పుత్తడి ధరల్లో ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంది.

 

 

Advertisement
Advertisement