న్యూఢిల్లీ: పన్ను సంబంధ సమాచారాన్ని భారత్తో ఆటోమాటిగ్గా మార్పిడి చేసుకోవాలని నిర్ణయించినట్లు మారిషస్ ప్రధాని నవీన్ రామ్గులాం తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం న్యూఢిల్లీలో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనీ లాండరింగ్ వంటి అక్రమాలను తమ ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు.
ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష పన్ను నివారణ ఒప్పందానికి సంబంధించిన అన్ని అంశాల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. పన్ను ఒప్పందానికి సవరణల ప్రతిపాదన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉందని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. తమ ఆలోచనలను సమర్థంగా అమలు చేయడానికి మోడీ, తాను ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మారిషస్ పర్యటనకు రావాల్సిందిగా మోడీని ఆహ్వానించినట్లు తెలిపారు.
భారత్తో పన్ను సమాచార మార్పిడి
Published Wed, May 28 2014 2:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement