భారత్‌లోకి మైక్రోసాఫ్ట్ ‘సర్‌ఫేస్ ప్రొ 4’ | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి మైక్రోసాఫ్ట్ ‘సర్‌ఫేస్ ప్రొ 4’

Published Fri, Jan 8 2016 12:52 AM

భారత్‌లోకి మైక్రోసాఫ్ట్ ‘సర్‌ఫేస్ ప్రొ 4’

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు ‘సర్‌ఫేస్ ప్రొ 4’ ట్యాబ్లెట్ కమ్ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘సర్‌ఫేస్ ప్రొ 4’ ట్యాబ్లెట్ ప్రారంభ ధర రూ.89,990.  ‘సర్‌ఫేస్ ప్రొ 4’ ట్యాబె ట్స్ బుకింగ్స్ అమెజాన్‌లో ప్రారంభమయ్యాయని, డెలివరీ జవవరి 14 నుంచి జరుగుతుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.  ‘సర్‌ఫేస్ ప్రొ 3’ ప్రారంభ ధరను రూ.73,990గా నిర్ణయించింది.
 

Advertisement
Advertisement