న్యూఢిల్లీ: ఆధార్ ఎలక్ట్రానిక్ కేవైసీ విధానాన్ని అమలు చేస్తే అప్పుడు అథంటికేషన్ డిజిటల్ రూపంలో జరిగి కొత్త మొబైల్ కనెక్షన్ యాక్టివేషన్ వ్యయాలు సున్నాకు చేరుతాయని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ఆధార్ను అథంటికేషన్ కోసం ఉపయోగిస్తే ట్రాన్సాక్షన్ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. ‘ఒక వ్యక్తి కొత్తగా మొబైల్ కనెక్షన్ను తీసుకుంటే.. అక్వైజిషన్ ఫామ్ (సీఏఎఫ్) నింపడం, పేపర్ డాక్యుమెంట్స్ వంటి వాటి వల్ల ప్రస్తుతం మొబైల్ కస్టమర్ యాక్టివేషన్ కోసం రూ.150 వరకు ఖర్చవుతోంది. అదే సీఏఎఫ్ను డిజిటల్ రూపంలో నింపితే అంటే ఆధార్ డిజిటల్ ఐడెంటిటీ అథంటికేషన్ను అమలు చేస్తే అప్పుడు ఎలాంటి ఖర్చు ఉండదు’ శర్మ అని వివరించారు.
ఆధార్ ఈకేవైసీతో.. మొబైల్ కనెక్షన్ చార్జీలు ఉండవు: ట్రాయ్
Published Sat, Apr 9 2016 1:13 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement