హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనాకు చెందిన జడ్టీఈ అనుబంధ కంపెనీ నూబియా బ్రాండ్ భారత్లో అడుగుపెడుతోంది. ఆన్లైన్ ద్వారా మొబైల్ ఫోన్లను విక్రయించేందుకు నూబియా రెడీ అయింది. ముందుగా జడ్9 మిని స్మార్ట్ఫోన్ను విడుదల చేసే అవకాశం ఉంది. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1,080/1,920 పిక్సెల్ రిసొల్యూషన్ డిస్ప్లే, ఆన్డ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్, 4జీ, అక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 16 మెగాపిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.
ధర రూ.15 వేలుండొచ్చు. ఇక ఇప్పటికే జడ్టీఈ పలు మోడళ్లను భారత్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నూబియా స్మార్ట్ఫోన్ల ధర రూ.7,500ల నుంచి ప్రారంభం. నూబియా ఎక్స్6 మోడల్ ధర అత్యధికంగా రూ.50 వేలుంది. భారత మార్కెట్ కోసం నూబియా.ఇన్ వెబ్సైట్తోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ కంపెనీ ఖాతాలు తెరిచింది.
భారత్కు నూబియా బ్రాండ్ స్మార్ట్ఫోన్లు..
Published Thu, May 14 2015 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement