యూబీఎస్ వెల్త్ మేనేజ్మెంట్ సీఐవో నివేదిక
దుబాయ్: ముడి చమురు ధరలు రానున్న 12 నెలల కాలంలో మళ్లీ కోలుకుని 50 డాలర్ల పైకి చేరగలవని యూబీఎస్ వెల్త్ మేనేజ్మెంట్కి చెందిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ (సీఐవో) ఒక నివేదికలో వెల్లడించింది. 11 ఏళ్ల కనిష్టానికి పతనమై ప్రస్తుతం బ్యారెల్కి 34 డాలర్లుగా ఉన్న క్రూడాయిల్ ధర ఏడాది కాలంలో 55 డాలర్లకు ఎగయగలదని పేర్కొంది. అయితే, స్వల్పకాలికంగా మాత్రం ముడిచమురు ధర లు బలహీనంగానే కొనసాగే అవకాశం ఉందని వివరించింది. స్వల్ప కాలంలో ధర ఇదే స్థాయిలో ఉన్నా... దీర్ఘకాలికంగా చూస్తే చమురు రంగంలో తగ్గుతున్న పెట్టుబడులతో ఉత్పత్తి తగ్గుదల, డిమాండ్ పెరుగుదల కనిపించగలదని సీఐవో పేర్కొంది.
ఏడాదిలో 55 డాలర్లకు ముడి చమురు
Published Sat, Mar 5 2016 1:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement