న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ (ఆర్కామ్) తాజాగా కస్టమర్ల కోసం అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ను ప్రకటించింది. యూజర్లు ఈ ప్లాన్ను పొందాలంటే రూ.149లతో రీచార్జ్ చేసుకోవాలి. తాజా ప్లాన్లో 2జీ/3జీ/4జీ యూజర్లు దేశంలోని ఏ నెట్వర్క్కు అరుునా అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
దేశంలోని అధిక సంఖ్యాక 2జీ యూజర్లను తమ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్లాన్ను ఆవిష్కరించామని వివరించింది. ఈ అన్లిమిటెడ్ ప్లాన్లో యూజర్లు అదనంగా 300 ఎంబీ డేటాను పొందొచ్చని పేర్కొంది. జియో కూడా ఉచిత కాల్స్ను అందిస్తోంది కదా అంటే ఆ సౌలభ్యం కేవలం వీఓఎల్టీఈ సపోర్ట్ 4జీ హ్యాండ్సెట్స్కు మాత్రమే అందుబాటులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి.
రూ.149లకే అపరిమిత వాయిస్ కాలింగ్: ఆర్కామ్
Published Wed, Nov 23 2016 8:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
త్వరలోనే బాహుబలి ట్రైలర్.. రాజమౌళి పోస్ట్ వైరల్!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement