రుణ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యం
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్) కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. తన సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించే సన్నాహాల్లో ఉంది. దీనికి సంబంధించి సంప్రదింపులు చివరిదశలో ఉన్నాయని.. త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొనుగోలుదారుల జాబితాలో దేశీ, విదేశీ సంస్థలున్నాయని, బ్లాక్స్టోన్, కార్లయిల్, కేకేఆర్ తదితర సంస్థలు ప్రధానంగా ఉన్నాయని వెల్లడైంది.
ఈ ఏడాది మార్చి నాటికి రూ.25,100 కోట్లుగా ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవడమే రిలయన్స్ ఇన్ఫ్రా తాజా చర్యల ప్రధానోద్దేశం. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ.. భారత్కు తిరిగివచ్చిన తర్వాత డీల్పై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, సిమెంట్ వ్యాపారం విక్రయ డీల్ రూ.5,000-6,000 కోట్లుగా ఉండొచ్చని. అందులో సగం రుణ చెల్లింపులకు పోను, కంపెనీ చేతికి దాదాపు రూ. 2,500 కోట్లవరకూ రావొచ్చని అంచనా. రిలయన్స్ సిమెంట్కు ప్రస్తుతం 5.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో దీనికి సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. కాగా కంపెనీ భవిష్యత్తు వృద్ధి చోధకంగా ఉన్న డిఫెన్స్ రంగంపై మరింత దృష్టిపెట్టింది. డిఫెన్స్ పరికరాల తయారీకి ఇప్పటికే ఇండస్ట్రియల్ లెసైన్స్ను కూడా రిలయన్స్ ఇన్ఫ్రా దక్కించుకుంది. తాజాగా రష్యా డిఫెన్స్ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం ద్వారా మిసైల్స్ తయారీలోకి అడుగుపెడుతోంది కూడా.
విక్రయానికి రిలయన్స్ ఇన్ఫ్రా సిమెంట్ వ్యాపారం!
Published Fri, Dec 25 2015 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement