న్యూఢిల్లీ: బడ్జెట్లో రిటైల్ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని సంబంధిత కంపెనీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ‘2017 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.47 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకవచ్చని అంచనా. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్గా అవతరించనుంది. ఈ దృష్ట్యా పరిశ్రమ హోదా తప్పనిసరి’ అని ఉడ్ల్యాండ్ ఎండీ హర్కిరాట్ సింగ్ పేర్కొన్నారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్, టాటా గ్రూప్నకు చెందిన ఇన్ఫినిటీ రిటైల్ సీఈఓ, ఎండీ అజిత్ జోషి కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దేశీయ బ్రాండ్లకు ప్రోత్సాహం అవసరం...
‘దేశీయ బ్రాండ్లు ప్రాచుర్యంలోకి రావాలి. ఇందుకు రాయితీలను ప్రకటించాలి. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇటువంటి ప్రోత్సాహం అవసరం. దేశీయ ఫుడ్ ప్రాసెసర్లకు అనలిటికల్ ల్యాబ్ల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వాలి. ప్రాసెస్డ్, నాన్ ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులపై ఎక్సైజు డ్యూటీ తగ్గించాలి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలి. వ్యవసాయోత్పత్తులు, పశుగణ మార్కెట్ యాక్టు 1966ను ఎత్తివేయాలి. ఆహారోత్పత్తుల ధరలు స్థిరంగా ఉండాలంటే జీఎస్టీని వెంటనే అమలు పరచాలి’
-రవీంద్ర మోడీ, ఎండీ, హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్(సూర్య బ్రాండ్)
రిటైల్కు పరిశ్రమ హోదా కావాలి
Published Tue, Jul 8 2014 1:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement