118 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్
- 27,324 పాయింట్ల వద్ద ముగింపు
- 38 పాయింట్ల లాభంతో 8,262కు నిఫ్టీ
ముంబై: వర్షాలు సకాలంలోనే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉందని, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటులు నియంత్రణలోనే ఉన్నాయన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాఖ్యలు సెంటిమెంట్కు మరింత ఊపునిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 27,324 పాయింట్ల వద్ద, 38 పాయింట్లు లాభంతో 8,262 పాయింట్ల వద్ద ముగిశాయి. రానున్న ద్రవ్యపరపతి విధానంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో సెంటిమెంట్ బలపడిందనీ విశ్లేషణ.
అంతా సవ్యంగా లేదు
సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు పెరగడంతో ఇంట్రాడేలో 27,380 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 27,160 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మళ్లీ లాభాల్లోకి వచ్చి చివరకు 118 పాయింట్ల వృద్ధితో 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8,279-8,212 పాయింట్ల మద్య కదలాడింది.
లాభ నష్టాలు...
30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభపడ్డాయి. 1,455 షేర్లు లాభాల్లో, 1,234 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
టర్నోవర్...
టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,533 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,498 కోట్లుగా నమోదయ్యింది. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ఈ విలువ రూ.1,87,153 కోట్లు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.38 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.564 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
సకాల వర్ష అంచనాలతో..
Published Sat, May 16 2015 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement