రూ. 2,000 దాకా చిన్న మొత్తాల చెల్లింపులపై రూ. 100 చార్జీ
బెంగళూరు: క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్బీఐ కార్డు.. చిన్న మొత్తాలను చెక్కుతో క్లియర్ చేసే కస్టమర్లపై భారీగా వడ్డించడం ప్రారంభించింది. రూ. 2,000 దాకా స్వల్ప మొత్తాలను చెక్కుతో చెల్లించిన పక్షంలో రూ. 100 చార్జీ వసూలు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఫీజులు అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ కార్డ్ వెల్ల డించింది.
అయితే, రూ. 2,000కు మించిన మొత్తాలను చెక్కులతో చెల్లించినా ఎటువంటి చార్జీలు ఉండవని తెలిపింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ కార్డు పేర్కొంది. దాదాపు 90 శాతం మంది కస్టమర్లు చెక్ కాకుండా ఇతర విధానాల ద్వారానే చెల్లింపులు జరుపుతుంటారని సంస్థ సీఈవో విజయ్ జసూజా చెప్పారు.
అయితే, స్వల్ప మొత్తాలను చెక్కుతో చెల్లిస్తున్న సందర్భాల్లోనే వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు. ఇది ఇటు సంస్థకు, అటు ఖాతాదారులకూ సమస్యాత్మకంగానే ఉంటోందని తెలిపారు. తొలిసారి క్రెడిట్ కార్డును ఉపయోగించే వారికోసం ఉద్దేశించిన ‘ఎస్బీఐ కార్డ్ ఉన్నతి’ హోల్డ ర్లకు మాత్రం చెక్కు పేమెంట్లపై ఎటువంటి చార్జీలు ఉండబోవని జసూజా తెలిపారు. ఎస్బీఐ కార్డ్కు 40 లక్షల పైగా ఖాతాదారులు ఉన్నారు.
ఎస్బీఐ కార్డుకి చెక్కుతో చెల్లిస్తే బాదుడే
Published Wed, Apr 19 2017 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
ఎఫ్ఎస్టీపీని పరిశీలించిన ప్రతినిధి
ఈదురుగాలుల బీభత్సం
11న జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు న్యాయం
ఉల్లి క్వింటా రూ.2,400
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement