• ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఒడిదుడుకులు
• 95 పాయింట్ల నష్టంతో 26,603కు సెన్సెక్స్
• 39 పాయింట్ల నష్టంతో 8,182కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నేపథ్యంలో బుధవారం ఇతర ప్రపంచ మార్కెట్లలానే మన భారత స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. చివరకు మన మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 95 పాయింట్లు నష్టపోయి 26,603 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 8,182 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, పీఎస్యూ, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరగ్గా, ఐటీ, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.
ద్రవ్యోల్బణం తగ్గినా...: క్యూ2లో కోల్ ఇండియా నికర లాభం భారీగా తగ్గడంతో ఈ షేర్ 4 శాతం కుదేలవడం ప్రతికూల ప్రభావం చూపింది. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో తగ్గినప్పటికీ, అది ఎలాంటి సానుకూల ప్రభావం చూపించలేదు. ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనను ఇది ఏ మాత్రం తగ్గించలేకపోయింది.
ఫెడ్ కోత 25 బేసిస్ పాయింట్లు !
ఫెడ్ పాలసీ నేపథ్యంలో ఇతర వర్థమాన మార్కెట్లలానే మన మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురైందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో నిఫ్టీ 8,200 పాయింట్ల దిగువన ముగిసిందని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందనే అంచనాలున్నాయని పేర్కొన్నారు.
ఫెడ్ ఆందోళనతో నష్టాలు...
Published Thu, Dec 15 2016 12:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement