ముంబై: బుధవారం నాటి స్టాక్మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 27,194 దగ్గర, నిఫ్టీ 96పాయింట్ల లాభంతో 8,223 దగ్గర ప్రారంభయ్యాయి. నిన్నభారీ నష్టాలతో కుప్పకూలిన దేశీయ మార్కెట్లు బుధవారం పాజిటివ్గా కనిపించాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ మరియు కాపిటల్ గూడ్స్ సెక్టార్ లోని షేర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి.
మరోవైపు యూస్ డాలర్తో పోలిస్తే రూపాయి తొమ్మిది పైసలు లాభపడి 64.08 దగ్గర ఉంది.