ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఆరంభం నుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లలో నాలుగు రోజుల రికార్డ్ బ్రేకింగ్ బుల్ రన్కు బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ కారణంగా మిడ్ సెషన్ తర్వాత సెన్సెక్స్ ఒకదశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఈ రోజు మొదటిసారి చారిత్రాత్మక 9900 స్థాయిని తాకిన నిఫ్టీ అనంతరం వెనకడుగువేసింది. కానీ చివరల్లో భారీగా పుంజుకుని సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పోయి 32030 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9886 వద్ద స్థిరపడ్డాయి. అయితే వారాంతంలో ప్రధాన సూచీలు రెండూ సాంకేతికంగా మద్దతు స్థాయిలకుపైనే ముగియడం విశేషం.
ఇంట్రా డే ట్రేడింగ్ లో , ప్రభుత్వం రంగ బ్యాంకులు, ఫార్మా పుంజుకోగా, ఐటీ బలహీనపడింది. బయోకాన్, అరబిందో (6శాతం), లుపిన్, ట్రెంట్, గెయిల్, సిప్లా ఏసీసీ, కోటక్ బ్యాంక్, టాప్ గెయినర్స్గా ఉండగా, ఇన్ఫోసిస్, టీసీఎస్,ఐవోసీ, విప్రో, టాటా మెటార్స్, ఎస్బ్యాంక్, నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
బుల్ రన్కు బ్రేక్..రికార్డ్ హైకి ఎగువనే
Published Fri, Jul 14 2017 3:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement