ఈ ఏడాది రూ.100 కోట్ల వ్యాపారం
డీఎస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శశాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న ధరంపాల్ సత్యపాల్ (డీఎస్) గ్రూప్ దక్షిణాది మార్కెట్లోకి పాస్పాస్ పల్స్ క్యాండీలను ప్రవేశపెట్టింది. మామిడికాయ రుచిలో రూపొందిన ఈ హార్డ్ బాయిల్డ్ క్యాండీ లోపల మసాలా పొడి ఉండడం విశేషం. భారతీయులు అమితంగా ఇష్టపడే రుచిలో వీటిని తయారు చేసినట్టు కంపెనీ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శశాంక్ సురానా తెలిపారు. పల్స్ క్యాండీలను ప్రవేశపెట్టిన సందర్భంగా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భావనా సూద్తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఏడాది ఏప్రిల్లో గుజరాత్, రాజస్తాన్లో పల్స్ను ఆవిష్కరించి విజయవంతం అయ్యాం. ఇప్పుడు దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించాం. డిసెంబరుకల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని చెప్పారు.
రెండో స్థానంలో హైదరాబాద్..
డెయిరీ, పొగాకు, ఆహారోత్పత్తులు, మసాలా తదితర ఉత్పత్తుల తయారీలో ఉన్న డీఎస్ గ్రూప్ 2012లో కన్ఫెక్షనరీ రంగంలోకి ప్రవేశించింది. పాస్పాస్ మౌత్ ఫ్రెషనర్, చింగిల్స్ మినీ చూయింగ్ గమ్ దేశీయ మార్కెట్లో ప్రాచుర్యంలోకి వచ్చిన ఉత్పత్తులు. పల్స్ క్యాండీల అమ్మకం ద్వారా ఇప్పటికే కంపెనీ రూ.50 కోట్లు ఆర్జించింది. 2015-16లో రూ.100 కోట్లకుపైగా ఆశిస్తున్నట్టు శశాంక్ తెలిపారు. దేశంలో అత్యధికంగా క్యాండీలను ఆరగిస్తున్న నగరాల్లో ముంబై తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ చేజిక్కించుకుందని చెప్పారు. రూ.6,500 కోట్ల టర్నోవర్ కలిగిన డీఎస్ గ్రూప్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కన్ఫెక్షనరీ విభాగం నుంచి రూ.220 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది.
దక్షిణాదికి పాస్పాస్ పల్స్ క్యాండీ
Published Thu, Nov 26 2015 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement