హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ కంపెనీలకు ఖాతా ప్రారంభం, నగదు లావాదేవీల నిర్వహణ, ఇతరత్రా సేవలందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రత్యేక బ్రాంచీలను ఏర్పాటు చేసింది. బుధవారమిక్కడ గచ్చిబౌలిలో స్మార్టప్ జోన్ను ప్రారంభించిన సందర్భంగా హెచ్డీఎఫ్సీ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రధాన నగరాల్లో 30 ప్రాంతాల్లో 65 స్మార్టప్ జోన్లను ఏర్పాటు చేశామన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 660, హైదరాబాద్లో 225 స్టార్టప్స్ ఖాతాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండో దశలో హైటెక్సిటీ, మాదాపూర్ బ్రాంచీల్లో, ఈనెల 15న విశాఖపట్నంలో స్మార్టప్ జోన్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 6 నెలల్లో 15 సెంట ర్లను ఏర్పాటు చేయడం లక్ష్యమని చెప్పారు.
స్టార్టప్స్ కోసం ప్రత్యేక బ్యాంకు సేవలు
Published Thu, Nov 9 2017 12:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement