దేశంలో రెట్టింపు కానున్న మొబైల్ తయారీ | Sakshi
Sakshi News home page

దేశంలో రెట్టింపు కానున్న మొబైల్ తయారీ

Published Wed, Mar 2 2016 2:04 AM

Telecom Minister Ravi Shankara Prasad said in india new 11 mobile manufacturing units

న్యూఢిల్లీ: గత బడ్జెట్లో సుంకాల్ని హేతుబద్ధీకరించడంతో దేశంలో కొత్త మొబైల్ తయారీ యూనిట్లు భారీగా ఏర్పడుతున్నాయని టెలికం మంత్రి రవి శంకర ప్రసాద్ చెప్పారు. 2015-16లో దేశంలో కొత్తగా 11 మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పడ్డాయని, దీంతో ఉత్పత్తి రెట్టింపు కానున్నదని తెలియజేశారు.

Advertisement
Advertisement