సాక్షి, తిరుపతి: విజయవాడ-కడప, విజయవాడ-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్ మార్గాల్లో మంగళవారం నుంచి ట్రూజెట్ పేరుతో టర్బో మేఘా విమానయాన సేవలు అందిస్తున్నట్లు ఆసంస్థ ఎండీ వి.ఉమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సర్వీస్ కింద తిరుపతి-హైదరాబాద్ మార్గంలో ప్రతిరోజూ తిరుపతిలో 9.45కు బయలుదేరి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుటుందని చెప్పారు. రెండో సర్వీస్ తిరుపతి-హైదరాబాద్ మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి 2.05కు చేరుతుందని, 3వ సర్వీస్ తిరుపతి-హైదరాబాద్ మార్గంలో మంగళ, బుధ గురువారాల్లో సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి 7.35కు చేరుతుందని చెప్పారు.
4వ సర్వీస్ తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రతిరోజూ రాత్రి 8.20కి బయలుదేరి 9.45కు హైదరాబాద్కు చేరుతుందన్నారు. తిరుపతి-గోవా మార్గంలో శుక్ర ,శని, ఆది, సోమవారం మధ్యాహ్నం 12.45కు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 4.45కు గోవా చేరుతుందన్నారు. విజయవాడ-తిరుపతి మార్గంలో మంగళ, బుధ, గురవారాల్లో సాయంత్రం 4.35కు విజయవాడలో బయలుదేరి 5.50కి తిరుపతికి చేరుతుందన్నారు. కడప-తిరుపతి మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 11.35కు కడపలో బయలుదేరి 12.20కి తిరుపతికి చేరుతుందన్నారు.
ట్రూజెట్ 3 కొత్త విమాన సర్వీసులు
Published Mon, May 2 2016 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
Advertisement