* ధర రూ.52,000 మైలేజీ 78 కి.మీ.
* 125 సీసీ కేటగిరీలో తేలికైన బైక్
చెన్నై: యమహా కంపెనీ 125 సీసీ కేటగిరీలో కొత్త బైక్, సెల్యూటోను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.52,000(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. బ్లూ కోర్ ఇంజిన్ టెక్నాలజీతో ఈ బైక్ను రూపాందించామని, 78 కి.మీ. మైలేజీనిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది 60 వేల సెల్యూటో బైక్లను విక్రయించగలమన్న అంచనాలున్నాయని వివరించారు. ఈ సెల్యూటో బైక్ 125 సీసీ కేటగిరీలో హోండా షైన్, హీరో మోటొకార్ప్ గ్లామర్, బజాజ్ డిస్కవర్ 125 ఎస్టీ బైక్లతో పోటీ పడాల్సి ఉంటుంది. 125 సీసీ కేటగిరీలో అత్యంత తేలికైన టూవీలర్ ఇదే. ఈ బైక్లో సింగిల్-సిలిండర ఎయిర్కూల్డ్ ఇంజిన్, 4 గేర్లు, మైలేజీ కంపెనీ పేర్కొంది. వెనకా, ముందు డ్రమ్ బ్రేక్లు, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనక వైపు స్విన్గ్రామ్ సస్పెన్షన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.
చెన్నైలో మూడో ప్లాంట్తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని వల్లం వడగల్లో మూడో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని రాయ్ కురియన్ చెప్పారు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోందని, వచ్చే నెల నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించినున్నామని పేర్కొన్నారు. ఈ ప్లాంట్పై దశలవారీగా రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీకి హరియాణా, ఉత్తర ప్రదేశ్లో ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఇంతకు ముందు వరకు ఏడాదికి 5.5 లక్షల టూవీలర్లను విక్రయించేవాళ్లమని, దీన్ని ఈ ఏడాది 8 లక్షలు, 2018 నాటికి 17 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
యమహా.. సెల్యూటో బైక్
Published Sat, Apr 18 2015 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement