చీరకట్టిన అభిమానం | Sakshi
Sakshi News home page

చీరకట్టిన అభిమానం

Published Thu, Jan 4 2018 7:03 AM

peple sharing their sorrows to ys jagan - Sakshi

వాల్మీకిపురం: పీలేరు కో–ఆప్షన్‌ సభ్యుడు హాబీబ్‌బాషా, ఎంపీపీ హరిత ఆధ్వర్యంలో 500 మంది మహిళలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిహ్నాలు కలిగిన చీరలు ధరించి గండబోయనపల్లె వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement