తిరువొత్తియూరు: తిరువణ్ణామలై కలెక్టర్ కార్యాలయంలో భార్య, పిల్లలు సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్డే జరిగింది. ఆ సమయంలో ఓ యువకుడు భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. వారివెంట తెచ్చుకున్న కిరోసిన్ శరీరంపై పోసుకుని అంటించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని కిరోసిన్ క్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆత్మాహుతికి యత్నించిన కుటుంబం సెంగం మేల్పుదూర్ గ్రామానికి చెందిన సేటు (30), భార్య చంద్రకళ, కుమార్తె దీప, కుమారుడు హరికృష్ణన్ అని తెలిసింది. పోలీసులకు సేటు మెకానిక్గా పనిచేస్తున్నానని, ఆటో మొబైల్ షాప్ పెట్టడానికి రూ.10 లక్షలు అప్పు తీసుకున్నానన్నాడు. అప్పు ఇవ్వడానికి సహాయం చేస్తానని చెప్పిన సెంగానికి చెందిన ప్రభుత్వ అధికారి రూ.10 లక్షల నగదు చెక్కును తీసుకుని మోసం చేశాడన్నాడు. దీనిపై కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలోను ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నాడు. దీంతో విరక్తి చెంది భార్య, పిల్లలు సహా ఆత్మాహుతికి చేసుకోవడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు.
భార్య, పిల్లలు సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Tue, Aug 28 2018 1:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement