బీజింగ్: చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న 9 మంది చిన్నపిల్లలను దారుణంగా చంపేశాడు. మరో 10 మందిని తీవ్రంగా గాయపరిచాడు. దాడి చేశాడని అనుమానిస్తున్న మిజి కౌంటీలోని జావోజియాషాన్కు చెందిన జావో అనే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన చిన్నారులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
చనిపోయిన వారిలో ఏడుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. చనిపోయిన వాళ్లంతా 12 ఏళ్ల లోపు వారే. తోటివారిపై అసూయ, పగతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. గత ఫిబ్రవరిలో రద్దీగా ఉన్నబీజింగ్లోని ఓ షాపింగ్ మాల్లో కత్తితో ఓ వ్యక్తి, మహిళను చంపి మరో 12 మందిని గాయపరిచాడు. ఆ ఘటన తర్వాత జరిగిన అతి పెద్ద ఘటన ఇదే.
చైనాలో దారుణం
Published Sat, Apr 28 2018 10:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement