భోపాల్ : పోలీసుల వేధింపులతో 55 సంవత్సరాల వ్యక్తి తన ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడి విగతజీవిగా మారిన ఘటన మధ్యప్రదేశ్లో సోమవారం వెలుగుచూసింది. అలీరాజ్పూర్ జిల్లాలోని బయదియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన తన కుమారుడి గురించి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయనను వేధింపులకు గురిచేయడంతో బాధిత వ్యక్తి భూర్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు పోలీసులు వెంబడించడంతోనే తమ కుమారుడు మరణించాడని అంతకుముందు భూర్ సింగ్ పోలీసులపై ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా ఈనెల 22న మద్యం షాపులో చోరీ చేశాడనే ఆరోపణలపై భూర్ సింగ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన కుమారుడు ధీరేంద్రను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, ధీరేంద్ర పారిపోతూ నదిలో దూకేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధీరజ్ మృతికి బాధ్యులైన అధికారులపై కేసు పెట్టాల్సిన పోలీసులు ధీరేంద్రను తాము దాచామని చెబుతూ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని భుర్ సింగ్ బంధువు మాన్ సింగ్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు తాళలేకే భూర్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ ఆయన బంధువులు స్ధానిక పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు.
ఖాకీల వేధింపులతో బలవన్మరణం
Published Tue, Sep 3 2019 12:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement