ఉద్యోగం రాలేదనే బెంగతో.. | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య

Published Wed, Dec 6 2017 5:37 PM

suicide

కరీంనగర్‌: ఉద్యోగం రాలేదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం గణపూర్‌లో జరిగింది. నరేందర్‌రెడ్డి అనే యువకుడు మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కానిస్టేబుల్ ఎంపిక పరీక్ష రాసినా ఉద్యోగం రాలేదనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.

Advertisement
Advertisement