హెరిటేజ్‌ పాలవ్యాన్‌ ఢీకొని ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న హెరిటేజ్‌ వ్యాన్‌, ముగ్గురు మృతి

Published Fri, Jan 5 2018 7:33 PM

Three killed as Heritage milk van hits car in chittoor district - Sakshi

చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద శుక్రవారం ఘోరప్రమాదం జరిగింది. హెరిటేజ్‌ పాలవ్యాన్‌ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కాగా ప్రమాదానికి కారణమైన పాలవ్యాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీప బంధువు నారా ప్రతాప్‌ నాయుడుకు చెందినదిగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోర్ట్‌మార్టంకు తరలించారు.

Advertisement
Advertisement