చెట్టుకు వేళ్లాడుతున్న మహిళ శవం | Sakshi
Sakshi News home page

చెట్టుకు వేళ్లాడుతున్న మహిళ శవం

Published Wed, Jan 10 2018 3:34 PM

woman dead body hanging to a tree

బొల్లాప‌ల్లి: గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండ‌లం వెంక‌టాపురం అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం చెట్టుకు వేళ్లాడుతున్నది. మృతురాలిని దేచ‌వ‌రానికి చెందిన శ్రీ‌ల‌క్ష్మిగా గుర్తించారు. రెండు నెల‌ల క్రితం ఈమె అదృశ్యం కాగా దీనిపై బొల్లాప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో మిస్సింగ్ కేసు న‌మోదు అయింది. కాగా, శ్రీ‌ల‌క్ష్మి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement