సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి మండలం చందపల్లి శివా రులోని గుంటూరుపల్లిలో గురువారం రాత్రి దుగ్యంపూడి సునీత(38)ను ఆమె తండ్రి సాంబి రెడ్డి, భర్త రవీందర్రెడ్డి కర్రలతో చితకబాది హ తమార్చారు. సునీతకు అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో సాయంత్రం భర్త రవీందర్రెడ్డి దాడిచేశాడు. విషయాన్ని రవీందర్రెడ్డి తన మామ సాంబిరెడ్డికి చేరవేశాడు. గాంధీనగర్ నుంచి అతడు కూతురు ఇంటికి చేరుకున్నాడు. ఇద్ద రు కలిసి మరోసారి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే రాత్రి ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తయ్యింది. వివాహేతర సంబంధం అనుమానంతో తన అక్కను బావ, తండ్రి హింసించి హతమార్చారని ఆమె సోదరుడు సునీల్రెడ్డి పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఉపేందర్రావు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నోడు.. కట్టుకున్నోడు కలిసి కడతేర్చారు
Published Sat, Aug 31 2019 11:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement