సాక్షి, చెన్నై : నేరమే చేశాడో లేక పాతపగలతో ఎవరైనా కసిగా కక్షనే తీర్చుకున్నారో తెలియదు.. ఓ యువకుడిని మంచానికి కట్టేసి, పెట్రోలు పోసి నిప్పంట్టించారు. యువకుడిని కిరాతకంగా సజీవదహనం చేసిన ఉదంతం తేనీ జిల్లాలో గురువారం జరిగింది. తేనీ జిల్లా మూనార్ జాతీయ రహదారిలోని బోడినాయకనూరులో భూగర్భ డ్రైనేజీ నీటి శుద్ధీకరణ కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఆవరణలో మంచానికి యువకుడు కట్టేసి పూర్తిగా కాలిపోయిన స్థితిలో పడిఉన్నాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన నీటి శుద్ధీకరణ కేంద్రం ఉద్యోగులు ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. యువకుడి దేహంతోపాటూ ముఖం కూడా పూర్తిగా కాలిపోవడంతో అతడు ఎవరో గుర్తించలేకపోయారు. డీఎస్పీ ఈశ్వరన్ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మంచానికి కట్టేసి.. పెట్రోలు పోసి..
Published Fri, Jun 7 2019 9:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement