ఏప్రిల్ 24న కేదార్నాథ్ పునఃదర్శనం | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 24న కేదార్నాథ్ పునఃదర్శనం

Published Tue, Feb 17 2015 4:48 PM

Kedarnath shrine to reopen on April 24

గోపేశ్వర్: హిమాలయ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ దర్శనం ఏప్రిల్ 24న పుణఃప్రారంభమవుతుంది. భక్తుల సందర్శనార్థం ఆ రోజు 8:30 గంటలకు దేవాలయ ద్వారాలను తెరవనున్నారు. కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చార్దామ్ క్షేత్రాల్లో కేదార్నాథ్ ఒకటి.

Advertisement
Advertisement