మిర్యాలగూడ : పట్టణంలోని అభ్యాస్ టెక్నో స్నూల్ విద్యార్థులు ఐఐటీ గౌహతి వారు నిర్వహించిన టెక్నోత్లాన్ ప్రోగ్రామ్కు ఎంపికైనట్లుగా అభ్యాస్ స్కూల్ చైర్మన్ వంగాల పుష్పలతా నిరంజన్రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన సౌషిత్, కార్తీక్లు జిల్లా ఫస్ట్ ర్యాంకు, తెలంగాణా రీజియన్లో మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. వీరికి ఐఐటీ గౌహతి వారు గోల్డ్మెడల్స్, సర్టిఫికెట్లు అందజేస్తారని, వీరితో పాటు మరో ఆరుగురు విద్యార్థులకు సిల్వర్ మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
టెక్నోత్లాన్కు ‘అభ్యాస్’ విద్యార్థుల ఎంపిక
Published Wed, Aug 24 2016 10:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement