ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్): ఈవ్ టీజింగ్ కేసులో రూ.5వేలు లంచం తీసుకుంటూ రామచంద్రపురం మండలం ద్రాక్షారామ ఎస్సై ఫజల్ రహ్మన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మండలంలోని కాపవరం గ్రామానికి చెందిన యనమదల భారతి తెలిపిన వివరాల మేరకు తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన సత్యవాడ రాజ అనే యువకుడు వేధిస్తున్నాడని, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో గత నెల 23న రాజ తల్లికి విషయాన్ని వివరించేందుకు భారతీ వెళ్లగా అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి గాయపరిచారు. దీంతో భారతి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ మెడికో లీగల్ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో ఎస్సై ఫజల్ రెహమన్కు భారతి ఆమె సమస్య వివరించారు. ఈ కేసు పరిష్కారానికి రూ.5వేలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ ఎం.సుధాకరరావు సీఐ పీవీ సూర్యమోహనరావు, ఎస్సై టి.నరేష్ వలపన్ని బుధవారం స్టేషన్లో ఉన్న ఎస్సైకి ఏసీబీ అధికారులు సూచనల మేరకు భారతి రూ 5వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.
ఏసీబీ వలలో ద్రాక్షారామ ఎస్సై
Published Thu, Feb 23 2017 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేదల అక్షరంపై కక్ష
పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు
కాంగ్రెస్లో కౌన్సిలర్ల చేరిక
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
‘మరోసారి ప్రధానిగా మోదీ’
ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు
గ్రీన్బక్కెట్ పార్శిల్ హోటల్లో చోరీ
‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’
ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు
నేతకాని కార్పొరేషన్ కాంగ్రెస్తోనే సాధ్యం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement