విస్సన్నపేట : మహిళలపై దాడులు అరికట్టాలని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి టి.అరుణ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఐఫ్వా 4వ జిల్లా మహాసభ ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్లకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న శ్రామిక మహిళలు తక్కువ వేతనాలతో కుటుంబాన్ని మోస్తూ అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. సమస్యలకోసం పోరాడుతుంటే ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. బెల్టు షాపులపై చర్యలు లేవని ఆరోపించారు. మహాసభలో ఐఫ్వా నాయకురాలు మేకల కుమారి, పద్మ, కళావతి, జమలమ్మ, అమల పాల్గొన్నారు.
మహిళలపై పెరుగుతున్న దాడులు
Published Sun, Nov 6 2016 11:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement