ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి

30 Apr, 2017 09:01 IST|Sakshi

తూర్పుగోదావరి: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దాడిచేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామంలోని ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఆమెపై దాడి చేసి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షల విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు