కడప సెవెన్రోడ్స్ : కడప నగరం వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన టోర్నమెంటు - 2016 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ కేవీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం తన చాంబర్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ర్యాంకింగ్ ఈ టోర్నమెంటు ప్రత్యేకత అని పేర్కొన్నారు. పాయింట్ల ఆధారంగా ర్యాంకింగ్ ఉంటుందన్నారు. సుమారు 500 మంది క్రీడాకారులు టోర్నమెంటులో పాల్గొనే అవకాశం ఉందన్నారు. పీవీ సింధు విదేశాల్లో ఆడుతుండడం వల్ల ఆమె రావడం లేదన్నారు.
క్రీడాకారులే వసతి ఏర్పాటు చేసుకోవాలి
తమ బస తామే ఏర్పాటు చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. తొలిరోజు ఫస్ట్, సెకండ్ కాల్విఫయింగ్ రౌండ్స్ జరుగుతాయని, బుధవారం థర్డ్, ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్స్ ఉంటాయన్నారు. 17న ఇనాగరల్ సెషన్ నిర్వహిస్తామని, 18న సెకండ్, థర్డ్ రౌండ్ మ్యాచెస్ ఉంటాయని తెలిపారు. శనివారం ఉదయం క్వార్టర్ ఫైనల్స్, సాయంత్రం సెమీఫైనల్స్, ఆదివారం ఫైనల్స్, అనంతరం ముగింపు సమావేశం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్టేడియంలో భవిష్యత్తులో అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టోర్నమెంట్కు స్పాన్సర్గా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరిస్తోందని చెప్పారు.
మొత్తం 171 మ్యాచ్లు
జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా మాట్లాడుతూ ఈవెంట్ వైజ్ మొత్తం 171 మ్యాచ్లు జరుగుతాయని, ఈ వివరాలు వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ చిన్నరాముడు, డీఎస్డీఓ లకీ‡్ష్మనారాయణ శర్మ, సీపీఓ తిప్పేస్వామి, మెప్మా పీడీ వెంకట సుబ్బయ్య, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సంజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు ఏర్పాట్లు సిద్ధం
Published Sun, Nov 13 2016 10:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement