అయ్యప్ప మాలధారుడిపై దాడి | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మాలధారుడిపై దాడి

Published Tue, Dec 6 2016 11:36 PM

attacked on ayyappa devotee

ధర్మవరం రూరల్‌ : గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు. మాలను కూడా తెంచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement