ఆంధ్రా ఊటీ అరకులోయ పరిసరాల్లో ఏమూలకు వెళ్లినా అందమైన దశ్యాలు కనిపిస్తాయి. అందులో ఖరీఫ్ సాగు సమయంలో పచ్చని పంట పొలాలు, ఎత్తయిన కొండలు, లోయలు ఎంతో ఆకట్టుకుంటాయి. విశాఖ–అరకు ప్రధాన రహదారిలో బెంజిపూర్–పానిరంగిని గ్రామం మధ్యలోని రైలు బ్రిడ్జిపై నుంచి కిరండూల్ పాసింజర్ ప్రయాణిస్తున్న దశ్యాన్ని ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.
–అరకులోయ