భద్రాచలం ఆలయ భూములు పేదలకు పంచాలి | Sakshi
Sakshi News home page

భద్రాచలం ఆలయ భూములు పేదలకు పంచాలి

Published Sun, Sep 6 2015 9:54 AM

Bhadrachalam temple lands distributed to people, demands maoists

ఖమ్మం : భద్రాచలంలో కొలువైన శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ భూములను పేద ప్రజలకు పంపాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వెంకటాపురంలో శనివారం అర్థరాత్రి మావోయిస్టులు లేఖను విడుదల చేశారు.

అలాగే భూస్వాముల భూములు ఆక్రమించేందుకు ఉద్యమనించాలని ప్రజలకు మావోయిస్టులు సూచించారు. ఆపరేషన్ గ్రీన్హంట్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను తిప్పికోట్టాలని మావోయిస్టులు ప్రజలను కోరారు.

Advertisement
Advertisement