అమరావతి : సబ్ జూనియర్స్ బేస్బాల్ రాష్ట్ర జట్టుకు అమరావతి శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్కు చెందిన టెన్త్ విద్యార్థిని కె. భూలక్ష్మి ఎంపికైనట్లు హెచ్ఎం కొల్లి లక్ష్మీనారాయణ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏలూరు సమీపంలోని పెదపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొన్న భూలక్ష్మి ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికైందని చెప్పారు. సెప్టెంబరు12న కేరళలోని త్రివేండ్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుదని తెలిపారు. విద్యార్థినిని వ్యాయామ ఉపాధ్యాయురాలు అనురాధ తదితరులు అభినందించారు.
బేస్బాల్ రాష్ట్ర జట్టుకు భూలక్ష్మి ఎంపిక
Published Mon, Aug 15 2016 9:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement