బండరాయితో మోది దారుణ హత్య | Sakshi
Sakshi News home page

బండరాయితో మోది దారుణ హత్య

Published Thu, Mar 24 2016 7:51 AM

Brutal murder in nalgonda district

నిడమనూరు: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిడమనూరు మండలం వల్లభాపురంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement