'చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదు' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదు'

Published Fri, Sep 2 2016 1:23 PM

c ramachandraiah takes on chandrababu

కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు జరగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ తనది కాదని... చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.

Advertisement
Advertisement