బ్రహ్మంగారిమఠం: మండలంలోని మల్లేపల్లె పంచాయతీలో ఉన్న శ్రీరాంనగర్ దగ్గర శుక్రవారం రాత్రి కారు– మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న బి.మఠం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మల్లేపల్లెకు చెందిన ముత్తులూరు నాగప్రశాంత్ (20) పోరుమామిళ్లలో వెల్డింగ్ పని చేస్తుండే వాడు. పని నిమిత్తమై పోరుమామిళ్లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మోటార్బైక్పై వస్తుండగా శ్రీరామ్నగర్ వద్ద మైదుకూరు నుంచి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్కు రెండు కాళ్లు విరగడమేగాకుండా నోటి నుంచి రక్తం పడింది. మరో యువకునికి కాలు విరిగింది. వీరిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ప్రశాంత్ రిమ్స్కు తరలించేలోపే దారిలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
కారు, బైక్ ఢీకొని ఒకరి మృతి
Published Fri, Aug 12 2016 10:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement