శెట్టూరు : మొన్న కళ్యాణదుర్గం మండలం కేంద్రంలో చిరుత సంచారాన్ని మరువక ముందే తాజాగా శెట్టూరు మండలం యాటకల్లులో చిరుత సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. శుక్రవారం యాటకల్లు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు సమీపంలోని స్టోన్ క్రషర్ గుట్ట వద్దకు ఉపాధి పనులకు వెళ్ళారు. గుట్టపై మేత మేస్తున్న మేకలను పట్టుకోవడానికి చిరుత పై నుంచి రావడాన్ని గుర్తించిన పశువుల కాపరులు, గుట్ట సమీపంలోని కూలీలకు విషయాన్ని తెలిపారు. స్థానికులు అరుపులు, కేకలు వేయడంతో మేకల కోసం వచ్చిన చిరుత గుట్టపైకి వెళ్లిందని కూలీలు చెప్పారు.ఏ క్షణాన ఏం జరుగుతుందోనని యాటకల్లు, అడవి గొల్లపల్లి గ్రామాల జనం ఆందోళన చెందుతున్నారు.
అమ్మో చిరుత !
Published Fri, Apr 28 2017 11:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement