సోమందేపల్లి (పెనుకొండ) : రోడ్డు దాటుతున్న ఆరేళ్ల చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించింది. రంజాన్ పండుగ సంబరంలో మునిగిపోయిన కుటుంబంలో ఈ ఘటన విషాదం నింపింది. ఏఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపిన మేరకు.. హిందూపురంలోని హస్నాబాద్కు చెందిన వాజీద్ తన ఆరేళ్ల కుమారుడు అయాన్తో కలిసి మంగళవారం ద్విచక్రవాహనంలో పెనుకొండకు బయల్దేరాడు. మార్గం మధ్యలో సోమందేపల్లి మండలం చాలకూరు వద్ద కొద్దిసేపు ఆగాడు.
అక్కడ ఆడుకోవడానికి పక్కకు వెళ్లిన అయాన్ రోడ్డుదాటుతుండగా పెనుకొండ వైపు వస్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. రంజాన్ పండుగ ముగియడంతో పెనుకొండ సమీపంలోని బాబయ్యస్వామి దర్గా, గొల్లపల్లి రిజర్వాయర్ సందర్శించడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రంజాన్ పండుగ వేళ విషాదం
Published Tue, Jun 27 2017 10:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement