'బోయపాటితో చంద్రబాబు సినిమా' | Sakshi
Sakshi News home page

'బోయపాటితో చంద్రబాబు సినిమా'

Published Thu, Jul 16 2015 5:49 PM

'బోయపాటితో చంద్రబాబు సినిమా' - Sakshi

అనంతపురం: రాజమండ్రిలో తొక్కిసలాట చోటుచేసుకొని ప్రాణనష్టం జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చంద్రబాబునాయుడు సినిమా షూటింగ్ జరిపారని ఆయన ఆరోపించారు. స్నానం చేసేందుకు చంద్రబాబు మూడుగంటల సమయం తీసుకున్నారని, ఆయన నిర్లక్ష్యం వల్లే 27మంది చనిపోయారని చెప్పారు. చంద్రబాబుపై వెంటనే 302 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement