బెల్లంపల్లి: సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కొత్తగా ఏర్పడే తూర్పు జిల్లా కేంద్రంగా బెల్లంపల్లిని ప్రకటించడమే శాస్త్రీయమని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుండా మల్లేష్ పేర్కొన్నారు. సోమవారం ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో బెల్లంపల్లి జిల్లా సాధన కమిటీ సభ్యులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అశాస్త్రీయమైన విధానాలతో మంచిర్యాలను జిల్లా కేంద్రంగా చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి పట్టణం పాలనకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా భీమిని మండలం కన్నెపల్లిని సైతం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టర్ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, పాటి సుభద్ర, బెల్లంపల్లి జిల్లా సాధన కమిటీ సభ్యులు సూరిబాబు, జయరాం, చంద్రయ్య, చిప్ప నర్సయ్య, కౌన్సిలర్ పూర్ణిమ, ప్రసాద్ గౌడ్, ఎనుగందుల వెంకటేశ్, అఫ్జల్, సల్లా సంజీవ్, తేజ్ ప్రకాశ్ అగర్వాల్లు ఉన్నారు.
బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలి : గుండా మల్లేష్
Published Tue, Jun 14 2016 10:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement