ఏపీ ఉద్యోగుల తరలింపుపై ముగిసిన సీఎస్ సమీక్ష | Sakshi
Sakshi News home page

ఏపీ ఉద్యోగుల తరలింపుపై ముగిసిన సీఎస్ సమీక్ష

Published Thu, Sep 10 2015 6:20 PM

cs iyr krishnarao review

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు, పిల్లల స్థానికత అంశంపై రాష్ట్ర సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది.  విడతల వారీగా ఉద్యోగులను విజయవాడకు తరలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

కాగా, మొదటి విడతలో మూడు వేల మంది ఉద్యోగులను వచ్చే విద్యాసంవత్సరంలో తరలించాలని నిర్ణయించారు. త్వరలో అన్ని శాఖల అధిపతులతో పాటు, ఉద్యోగు సంఘాలతో సమావేశమై రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎస్ కృష్ణరావు భావిస్తున్నారు.

Advertisement
Advertisement